Friday, 25 August 2023
నా భూమి నా దేశం
తేది 10.08.2023 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా భూమి నాదేశం కార్యక్రమంలో భాగంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, జెండా ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేసి మండల అభివృద్ధి అధికారి, సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం నరేంద్రనాథ్,ఉపాధ్యాయులు సిరాజుద్ధీన్,రవితేజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Independence Day 2024 --- Dumbbels Exercise
Dumbbels exercise
-
జగనన్న విద్యా కానుక కార్యక్రమం లో భాగంగా 12/06/2023 న రాప్తాడు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి జయలక్ష్మి గారు గొందిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాల ...
-
రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీ లో విజయం సాధించిన పాఠశాల విద్యార్థులు